Friday, December 18, 2015

దొందూ దొందే...

ఛీ..ఛీ..ఛీ.. 

1. అంబేద్కర్ పై చర్చ తర్వాత కాల్ మనీపై చర్చలో పాల్గొంటే ప్రతిపక్షానికి పోయేదేం లేదు.

2. కాల్ మనీపై ముందు చర్చించి ఆ తర్వాత అంబేద్కర్ పై చర్చిస్తే అధికారపక్షానికి వచ్చే నష్టమేం లేదు.

- ఏ ఒక్క పార్టీకి ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు. అన్ని పార్టీలూ ఆ తానుముక్కలే.
చాలా ఛండాలంగా ఉంది అసెంబ్లీ జరుగుతున్న తీరు.

- వీళ్లకు ఓటేసి గెలిపించి అసెంబ్లీకి పంపినందుకు ప్రజలు సిగ్గుతో తలవంచుకోవాలి.